Thursday, 16 December 2021

క‌రేబియ‌న్ దీవుల్లో కుప్ప‌కూలిన విమానం.. తొమ్మిది మంది మృతి

వెస్టిండీస్ దేశంలోని క‌రేబియ‌న్ దీవుల్లో ఘోర విమ‌న ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. ఈ విమానం డొమినిక‌న్ రిప‌బ్లిక్‌లోని లా ఇస‌బెల్లా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరిన కొన్ని నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని అధికారులు తెలిపారు. జెట్ టేకాఫ్ అయిన 15

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m92q0m
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour