Friday, 3 December 2021

జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరాన, ఒడిశాలోని గోపాలపూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరాన ఇది కేంద్రీకృతమైంది. ఇది తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ElyAg2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour