Thursday, 30 December 2021

వ్యాక్సినేషన్ లో ఏపీ మరో ఘనత -కేంద్ర లక్ష్యం మేరకు : ఓమిక్రాన్ వేళ కీలక అడుగు..!!

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ లో కేంద్ర లక్ష్యాన్ని చేరుకుంది. తిరిగి కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ..వ్యాక్సినేషన్ పూర్తి చేయటం ద్వారా వరైస్ ను నియంత్రించగలుగుతామని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం సైతం ఏపీ ప్రభుత్వానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 3,95,22,000 మందికి టీకా వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mK0ZFX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour