Thursday, 30 December 2021

ఏపీ- తెలంగాణ పై కేంద్రం ఫోకస్ : 12న ఢిల్లీకి పిలుపు - అసలు అజెండా ఇదే..!!

ఏపీ..తెలంగాణ రాష్ట్రాలపైన సుదీర్ఘ విరామం తరువాత కేంద్రం ఫోకస్ పెట్టింది. జనవరి 12న ఢిల్లీకి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమలులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు కేంద్రం పంపిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sILdP9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour