Thursday, 30 December 2021

జగన్ ప్రభుత్వం లెక్కలు- వ్యూహాలు: అమరావతి అభివృద్ధికి రుణం : ఆ భూములమ్మి అప్పు తీర్చేలా..!!

అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం కొత్త లెక్కలు వేస్తోంది. అమరావతిలో మౌళిక వసతుల కల్పన - అభివృద్ధికి రుణ సేకరణకు సిద్దమైంది. ఈ మేరకు డీపీఆర్ సైతం సిద్దం చేసింది. అయితే, ఆ డీపీఆర్ లో పేర్కొన్న అంశాలే ఇప్పుడు రాజకీయంగా- పాలనా పరంగా కీలక చర్చకు కారణమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం తన మూడు రాజధానుల నిర్ణయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z9RCnS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour