Sunday, 26 December 2021

మహిళలపై తాలిబన్ల కొత్త ఆంక్షలు- సుదూర ప్రయాణాలకు వారు తప్పనిసరిగా ఉండాల్సిందే

ఆప్ఘనిస్తాన్ లో మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనల నేపథ్యంలో తాలిబన్ల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు సుదూర ప్రయాణాలు చేసే విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం సుదూర ప్రయాణాలు చేయాలనుకునే మహిళలు పురుషులను తప్పనిసరిగా తోడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులోనూ ఆంక్షలున్నాయి. ఆప్ఘన్ లో తాలిబన్ల తాజా ఉత్తర్వుల ప్రకారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3esUmTS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour