Thursday, 30 December 2021

అరుణాచల్ ప్రదేశ్ లో పేర్ల మార్పు-చైనా నిర్ణయాన్ని తోసిపుచ్చిన భారత్-పేర్లు మారిస్తే చాలా ?

భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని స్ధలాల పేర్లను మార్చాలని చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని పేర్లను మార్చడం ద్వారా వాటిని తమవిగా చెప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు భారత్ ఆదిలోనే చెక్ పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేర్లను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FY1x2B
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour