Friday, 17 December 2021

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రారంభం: రెండేళ్లు పూర్తయిన వారికి..!!

ఏపీలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు వారి ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకొచ్చిన తరువాత అప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రతీ గ్రామ..వార్డుల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఇందు కోసం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E6mBSK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour