Friday, 17 December 2021

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం: ఫలితాలపై ఫిర్యాదులు రాలేదని వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చదని పేర్కొన్నారు. ఫలితాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yIMsPp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour