Friday, 17 December 2021

టెన్త్ లో ఏడు పేపర్లే - వరుసగా రెండో ఏడాది : ఏపీ ప్రభుత్వ నిర్ణయం..!!

పదో తరగతి పరీక్షల నిర్వహణ పైన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్దుల పైన మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఏడాది సైతం గతంలో అమలు చేసిన విధంగానే పరీక్షా పేపర్ల సంఖ్య ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతీ ఏటా పదో తరగతి విద్యార్ధుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3283KJz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour