Wednesday, 15 December 2021

బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ - రెండు రోజుల సమ్మె : నేడు-రేపు..లావాదేవీలపై ప్రభావం..!!

బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వాల్సిన సమయం. ఈ రోజు..రేపు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో..ఖాతాదారుల లావాదేవీల పైన ప్రభావం పడనుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్‌ 16, 17వ తేదీన సమ్మెను చేపట్టనున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు రెండు రోజులపాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sa9kpN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour