Thursday, 30 December 2021

ఢిల్లీలో కరోనా కల్లోలం - ఒక్క రోజులోనే 1,313 కేసులు నమోదు : ఏడు నెలల తరువాత..!!

తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఒక్క సారిగా కరోనా కేసులు కలకలకం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతోంది. ఒక వైపు ఒమిక్రాన్ కేసుల కారణంగా.. అనేక ఆంక్షలను దేశ రాజధానిలో అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా తీవ్రత ఢిల్లీలో పెరుగుతోంది. తాజాగా గురువారం ఒక్క రోజే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eDryrN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour