Saturday, 18 December 2021

ఏపీ ప్రభుత్వానికి నీతి అయోగ్ క్లారిటీ - అది మా విధానం కాదు : ఇక కోర్టులోనూ...ఇదే..!!

ఏపీ ప్రభుత్వం ఆశించింది ఒకటి. నీతి అయోగ్ తేల్చింది మరొకటి. ప్రభుత్వ భూముల విక్రయం, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌, కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ మధ్య 2019 నవంబరులో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ భూములను మానిటైజ్ చేయగా వచ్చిన వచ్చే నిధులతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yG19CH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour