ఆమ్స్టర్డ్యామ్: ప్రపంచ దేశాలన్నీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దాని వెంటే కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సాహాల మధ్య స్వాగతించడానికి సమాయాత్తమౌతున్నాయి. ఈ రెండింటికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయనేది తెలియనిది కాదు. వందలాది మంది ఒకే చోట గుమికూడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా చర్చ్లన్నీ భక్తులతో నిండిపోతుంటాయి. కోలాహలంగా మారుతుంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లోఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fd4XxN
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment