Saturday, 18 December 2021

జగన్ సర్కార్ హైఅలర్ట్: రేపటి నుంచి ఇంటింటి సర్వే: రంగంలో ఎఎన్ఎం, ఆశా వర్కర్లు

అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఏపీ, తెలంగాణల్లో ప్రవేశించింది. తెలంగాణతో పోల్చుకుంటే- ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే. ఇప్పటిదాకా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. విజయనగరం జిల్లాలో తొలి కేసు వెలుగు చూసింది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. డజను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3J1hAOK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour