అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఏపీ, తెలంగాణల్లో ప్రవేశించింది. తెలంగాణతో పోల్చుకుంటే- ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే. ఇప్పటిదాకా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. విజయనగరం జిల్లాలో తొలి కేసు వెలుగు చూసింది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. డజను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3J1hAOK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment