Friday, 3 December 2021

కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా పనిచేసారు.!రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం.!రోశయ్యకు రేవంత్ నివాళి.!

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కురువృద్ద నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ట కాంగ్రెస్ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. జీవించినంత కాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పని చేసిన కొణిజేటి రోశయ్య మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన మారుపేరని, ఆర్థిక మంత్రిగా 15

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rAvnFF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour