రోశయ్య మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు. ఆయనకు నివాళి అర్పించారు. ఆ సమయంలో రోశయ్య సుదీర్ఘ కాలం అత్యంత ఆప్తుడు మాజీ ఎంపీ కేవీపి రామచంద్ర రావు ఆస్పత్రి వద్దకు వచ్చారు. రోశయ్య ను చూసి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రోశయ్య తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DoD44j
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment