Friday, 3 December 2021

కేవీపీ ఎమోషనల్ -రఘువీరా కన్నీరు: గాంధీ భవన్ కు రోశయ్య పార్దీవ దేహం : రేపు అంత్యక్రియలు..!!

రోశయ్య మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు. ఆయనకు నివాళి అర్పించారు. ఆ సమయంలో రోశయ్య సుదీర్ఘ కాలం అత్యంత ఆప్తుడు మాజీ ఎంపీ కేవీపి రామచంద్ర రావు ఆస్పత్రి వద్దకు వచ్చారు. రోశయ్య ను చూసి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రోశయ్య తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DoD44j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour