Friday, 3 December 2021

జవాద్ తుఫాన్: కాకినాడ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం; సీఎం జగన్ ఆదేశాలతో యంత్రాంగం అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జవాద్ ముప్పు పొంచి ఉంది. జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జవాద్ తుఫాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ బీచ్ రోడ్డు వైపు, ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్ లోనూ రాకాసి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డు పైకి సముద్రపు అలలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ojRBde
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour