ఫిలిప్పీన్స్లో టైపూన్ రాయ్ తుపాను విద్వంసం సృష్టించింది. గంటలకు 195 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు చికురుటాకులా వణికింది. 227 నగరాలతో పాటు గ్రామాలను అంధకారంలోకి నెట్టింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p716gi
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment