Monday, 6 December 2021

రాజ్యాంగ నిర్మాతకు షర్మిల నివాళి: విరామానికి పుల్‌స్టాప్: పుట్టినరోజు నాడే పాదయాత్ర

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొంత విరామం తరువాత పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో- తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అనంతరం ఆమె పార్టీ కార్యాలయానికి రావడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DpUfCj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour