హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొంత విరామం తరువాత పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని తన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో- తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అనంతరం ఆమె పార్టీ కార్యాలయానికి రావడం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DpUfCj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment