ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు గత 35 రోజులుగా పాదయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తుళ్లూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులు అడుగడుగున ఇబ్బందులను, పోలీసుల ఆంక్షలను, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల మద్దతును కూడగట్టి, అమరావతి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rCbDS6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment