Monday, 6 December 2021

ధాన్యం కొనే ప్రసక్తే లేదు.! రైతులు ప్రత్యామ్నయ పంటలపై దృష్టి సారించాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి.!

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం క్లిష్ట పరిస్థితిలను ఎదుర్కొనబోతున్నట్టు తెలుస్తోంది. ఖరీఫ్ పంట కల్లాల్లో నుంచి కదలలేదు కానీ యాసంగి పంట గురించి రైతులకు సందేశాలు పంపిస్తోంది తెలంగణ ప్రభుత్వం. యాసంగిలో వేసే వరి పంటను ఎట్టి పరిస్థితిలో కొనేది ఉండదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3onKj8i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour