Friday, 3 December 2021

మాజీ సీఎం రోశయ్య కన్నుమూత - తెలుగు రాజకీయ భీష్ముడిగా : సీఎం- గవర్నర్ గా...!!

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి...తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కన్నుమూసారు. 88 ఏళ్ల రోశయ్య తెలుగు రాజకీయాల్లో భీష్ముడిగా చెప్పుకుంటారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోశయ్య అనేక పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..ఎంపీగా చట్ట సభల్లో సుదీర్ఘ కాలం పని చేసారు. ఏపీకి 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ijw9go
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour