Monday, 6 December 2021

మోడీ సర్కార్‌పై దాడిని తీవ్రం చేసిన కేసీఆర్: పార్లమెంట్..బాయ్‌కాట్: ఇది టీజర్ మాత్రమే: టీఆర్ఎస్

హైదరాబాద్/న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ సర్కార్ గేరు మార్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌పై దాడిని తీవ్రతరం చేసింది. ఆందోళనల బాట పట్టనుంది. దేశ రాజధాని వేదికగా నిరసన ప్రదర్శనలను చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించాలని తీర్మానించుకుంది. ఇవ్వాళ్టి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rMbATV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour