Wednesday, 29 December 2021

మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఒక్కరోజులోనే 85 ఒమిక్రాన్ కేసులు, 3900 కరోనా కేసులు

ముంబై: దేశంలో కరోనావైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు క్రమంగా భారీగా పెగుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఒక్క ముంబై నుంచి 53 కేసులుండటం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mIWoUh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour