Thursday, 30 December 2021

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు గుర్తింపు - 17కు చేరిన సంఖ్య : ప్రకాశం జిల్లా వ్యక్తికి నిర్దారణ..!!

ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో కొత్త ఓమిక్రాన్ కేసు నిర్దారణ అయింది. దీంతో..ఏపీలో ఇప్పటి వరకు నిర్దారించిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది. ప్రకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EGZezl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour