Thursday, 30 December 2021

మహారాష్ట్రలో కరోనా కల్లోలం: 198 ఒమిక్రాన్ కొత్త కేసులు, ముంబైలో 3671 కరోనా కేసులు

ముంబై: మహారాష్ట్రలో ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 5,368 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌లను నమోదు చేయడంతో మహారాష్ట్రలో మూడవ కోవిడ్ వేవ్ భయాల మధ్య 198 తాజా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి కంటే 37 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pGcgsI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour