Wednesday, 1 December 2021

వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.103 పెంపు: ధరల మోత మోగిస్తోన్న మోడీ సర్కార్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం మరోసారి ధరల మోత మోగించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఒక్కో వంటగ్యాస్ సిలిండర్‌ రేటును రూ.103.50 పైసలకు పెంచింది. ఈ కేటగిరీకి చెందిన ఎల్పీజీ వంటగ్యాస్‌ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడం నెల రోజుల వ్యవధిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DbpGjJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour