Wednesday, 1 December 2021

తెలుగు రాష్ట్రాలపై మమతా చూపు - ప్రశాంత్ కిషోర్ రాయబారం : జగన్ తో కొత్త వ్యూహంతో..!!

వరుసగా మూడో సారి పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ క్రమేణా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. మూడో సారి ఎన్నికల్లో మమతా గెలవటానికి అంతా తానై వ్యవహరించిన రాజకీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pja2hi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour