Tuesday, 30 November 2021

కట్టలు తెంచుకున్న దుఃఖం.!ఆపడం ఎవ్వరి తరం కాలేదు.!సిరివెన్నెల పార్థీవ దేహాన్ని చూడగానే తల్లడిల్లిన తనికెళ్ల.!

హైదరాబాద్ : సాహిత్య యోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల కాలం చేసారని తెలిసిన ప్రతి గుండె రోధించకుండా ఉండలేకపోయింది. ఆయన కలం నుండి వచ్చిన పదునైన పదజాలం చాలా మంది సాహిత్య ప్రేమికులను గాయపరిచింది. ఆ గాయం మానకముందే సిరివెన్నెల అందరిని విడిచి వెళ్లిపోడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lp8Fg2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour