Friday, 5 November 2021

petrol rate:మరింత తగ్గించే యోచనలో కేంద్రం.. రూ.60కే లీటర్

ఎక్సైజ్ టాక్స్ తగ్గించి వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. అయితే ఇంకా పెట్రో ధరలను తగ్గించాలని భావిస్తోంది. ఇంధన ధరలను మరింత తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం చూస్తే.. లీటరు పెట్రోల్ రూ.60కే లభించే అవకాశం ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కోసం ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచాలని చూస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nZXA5v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour