Friday, 5 November 2021

అభ్యర్థులకు భద్రత కల్పించాలి - దాడి ఫొటోలతో సహా : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ..!!

కుప్పంలో జరుగుతన్న మున్సిపాల్టీ ఎన్నికల్లో అధికార వైసీపీ వర్సస్ టీడీపీ పోరు హోరా హోరీగా సాగుతోంది. ఎలాగైనా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే..తన నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలని చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజున నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో చంద్రబాబు అక్కడి పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ym50aw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour