Friday, 5 November 2021

అగ్గిరాజుకుంటుందా..ఒకప్పుడు నమాజ్ జరిగే చోట గోవర్ధన పూజ: కపిల్ మిశ్రా హాజరు

వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా శుక్రవారం రోజున గోవర్ధన్ పూజకు హాజరయ్యారు. అయితే ఒక వ్యక్తి గోవర్ధన పూజకు హాజరవడంలో పెద్దగా చెప్పుకోవాల్సిందేముంది అని మీకు డౌటు రావొచ్చు. కానీ ఈ గోవర్ధన పూజకు కపిల్ మిశ్రా హాజరయ్యారు కాబట్టి ఇది కచ్చితంగా పెద్ద వార్తే అవుతుంది. ఎందుకంటే ఈ గోవర్థన పూజ జరిగిన చోట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ENlesN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour