Friday, 12 November 2021

ఒక్క వేటుతో పది కేసుల ఉపసంహరణా ? ప్రభుత్వ విప్ కేసులో హైకోర్టు ఆశ్చర్యం-నోటీసులు

ఏపీలో సీఎం జగన్ తో పాటు పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా సీఎం జగన్ పై దాఖలైన కేసుల్ని ఉపసంహరించిన వ్యవహారంలో హైకోర్టు సుమోటో విచారణ జరుపుతోంది. అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై కేసుల ఉఫసంహరణపైనే విచారణ జరుపుతోంది. తాజాగా మరో పిటిషన్ కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3omJ1t6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour