Friday, 12 November 2021

ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఖరారు- వైసీపీకి పూర్తి మెజార్టీ : రద్దు చేయాలన్న చోటే..ఆధిపత్యం..!!

ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధిస్తోంది. ఇప్పటికే శాసన సభలో 151 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి టీడీపీ నుంచి అనధికారికంగా ముగ్గురు...జనసేన నుంచి ఒకరి మద్దతు ఉంది. ఇక, 58 మంది సభ్యులు ఉన్న శాసన మండలిలో వైసీపీ బలం 32కు చేరనుంది. ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీగా ఉన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ooiUlw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour