Friday, 12 November 2021

ఎన్నికల ప్రచారంలో వైసీపీ కోసం వాలంటీర్లు, ఉద్యోగులు .. ఆధారాలతో సహా ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవాలని ప్రతిపక్షాలు తాపత్రయపడుతుంటే, ఈ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసి ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యాలని అధికార వైసీపీ భావిస్తుంది. ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30uVqTA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour