Sunday, 7 November 2021

రైతులు చనిపోతే పట్టించుకోరా -వారి కోసం పదవినైనా వదులుకుంటా : గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌..!!

మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం తాను జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో వందల కోట్ల లంచం ఒక ఫైల్ ఆమోదం కోసం ఇవ్వబోయారంటూ చెప్పుకొచ్చిన ఆయన, ఇప్పుడు రైతుల ఉద్యమం గురించి వ్యాఖ్యలు చేసారు. ‘‘కుక్క చనిపోయినా ఢిల్లీ నేతలు సంతాపం తెలుపుతారు. కానీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wr4VPx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour