Sunday, 7 November 2021

సరిగ్గా అయిదేళ్ల కిందట..ప్రధాని మోడీ నోట ఆ మాట: విఫల ప్రయోగంగా

న్యూఢిల్లీ: సరిగ్గా అయిదేళ్ల కిందట.. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అది. దేశ ప్రజలను నిర్ఘాంత పరిచిన నిర్ణయం అది. కోట్లాదిమందిని బ్యాంకులకు పరుగులు పెట్టించిన ప్రకటన అది. రోజుల తరబడి ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చోబెట్టిన ప్రయోగం అది. ప్రధాని చేసిన ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yqd5Lf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour