Sunday, 7 November 2021

కేసీఆర్‌.. ప్రధాని మోదీకి గులాంగిరీ చేశారు - పెట్రో ధరల పెంపులో రాష్ట్రానికీ భాగం : రేవంత్ ఫైర్..!!

కేసుల విషయంలో సీఎం కేసీఆర్ కు ప్రధాని సహకారం కావాలని..దానికి ప్రతిఫలంగానే రైతులకు ప్రయోజనాలకు ఉరి వేసే లేఖను ఇచ్చారా అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పైన రేవంత్ స్పందించారు. పెట్రోలు ధరల విషయంలో కేసీఆర్ అబద్దాలు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కలిసే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GXGk9N
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour