Monday, 1 November 2021

తల్లి విజయమ్మతో కలిసి తండ్రి పేరుతో పురస్కారాలు : ఒకే వేదిక మీదకు- వైఎస్సార్ అవార్డుల ప్రధానం..!!

సీఎం జగన్ తన తండ్రి పేరుతో అందచేస్తున్న అవార్డుల కార్యక్రమానికి తల్లితో కలిసి హాజరయ్యారు. గవర్నర్ తో అవార్డులు ప్రధానం చేయించినా...తల్లి విజయమ్మ హజరు అందరినీ ఆకర్షించింది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం నాడు తల్లి విజయమ్మకు సైతం తెలంగాణ...తమిళనాడు ముఖ్యమంత్రులతో కలిసి వేదిక పైన అవకాశం కల్పించారు. ఆ తరువాత ఇడుపుల పాయలో జరిగే కార్యక్రమాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CKNqf2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour