Monday, 1 November 2021

వంటగ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై వైసీపీ నిరసన: తగ్గించాలంటూ డిమాండ్: టీడీపీ కలిసొస్తుందా?

న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే- ఈ నెల ఆరంభంలోనూ వంటగ్యాస్ సిలిండర్లు అమాంతంగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌ ధరను 266 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు చమురు సంస్థలకు అనుమతిని ఇచ్చింది. ఆయిల్ కంపెనీలు పంపించిన ప్రతిపాదనలను కొద్దిసేపటి కిందటే ఆమోదించింది. 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లకు ఈ పెంచిన రేట్లను వర్తింపజేసింది. వాణిజ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31dJlSN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour