Monday, 1 November 2021

భారత్ లో తాజాగా 12,514 కొత్త కేసులు, 251 మరణాలు; సగానికి పైగా ఆ రాష్ట్రం నుండే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసుల నమోదు కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్లో 12,514 మంది పాజిటివ్ బారిన పడగా, భారత్‌లో మొత్తం 3,42,85,914 కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తన రోజువారీ బులెటిన్‌లో తెలిపింది. అదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EwD1UW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour