Monday, 22 November 2021

పాకిస్తాన్‌ను తరిమికొట్టిన అభినందన్ వర్థమాన్‌కు వీరచక్ర పురస్కారం: రాష్ట్రపతి చేతుల మీదుగా

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ప్రోత్సాహిత జైషె మహ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో సృష్టించిన మారణ హోమానికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన మెరుపు దాడి.. బాలాకోట్ వైమానిక దాడులు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని పర్వత శ్రేణుల్లో వెలిసిన జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను నేలకూల్చారు వైమానిక దళాధికారులు. సరిహద్దులను దాటుకుని వెళ్లి మరీ పాకిస్తాన్ పీచమణిచారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nCH5NF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour