Monday, 22 November 2021

మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ అందుకే ... ఏపీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఈ విషయాన్ని నివేదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ద్వారా అఫిడవిట్ దాఖలు చేసింది. వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HICMZb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour