Monday, 22 November 2021

గుండె బరువెక్కుతోంది: ఏపీ వర్షాలు, వరద బీభత్సంపై విజయశాంతి ఆవేదన

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల పరిస్థితి అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఏపీ వర్షాలు, వరద పరిస్థితులపై స్పందించారు. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతోందన్నారు. వాగులు, వంకలు పొంగి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DL7OgW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour