Tuesday, 16 November 2021

కుప్పంలో వైసీపీ ముందంజ - కొనసాగుతున్న ఉత్కంఠ : ఏ మున్సిపాల్టీలో ఎవరికెన్ని..!!

హోరా హోరీగా సాగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1-15 వార్దుల వరకు తొలి రౌండ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది.1,2,7 వార్డుల్లో వైసీపీ అధిక్యతలో ఉంది. ఇప్పటికే 14వ వార్డు ఏకగ్రీవం అయింది. తొలి రౌండ్ లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30ADcjy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour