Tuesday, 16 November 2021

మున్సిపల్ పోరులో పలుచోట్ల పోస్టల్ బ్యాలెట్ నిల్- ఉద్యోగుల్లో భయాలు-టీడీపీకి ఓటేస్తే !

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ కు ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దర్శనమివ్వలేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ పడలేదని తెలుసుకున్న అధికారులు నేరుగా సాధారణ ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కీలకంగా తీసుకున్న కుప్పంతో పాటు పలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Hqv5a2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour