Tuesday, 16 November 2021

జగన్ సర్కార్ కు తీరని అవమానం-అప్పుల వసూళ్లకు విజయవాడకు కేంద్ర బృందాలు-తాడోపేడో

ఏపీలో విద్యుత్ సంస్ధల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ సంస్ధలు నష్టాల బాట పట్టగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవి మరింత పెరుగుతూ పోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఆర్ధిక సంస్ధల నుంచి భారీ ఎత్తున రుణాలు తెచ్చి వాడుకుంటున్నారు. వీటి నుంచి తీసుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qJgErH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour