Wednesday, 10 November 2021

కేసీఆర్ ను జైలుకు పంపించే మొగోడా బండి సంజయ్.? మోడీనే అసలైన దేశ ద్రోహి అన్న మోత్కుపల్లి..!

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేతలపై గులాబీ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. బండి సంజయ్ నిన్ని గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. దేశాన్ని దోచుకున్న ఆరుగురు పారిశ్రామిక వేత్తల దగ్గర నుండి ముడుపులు దండుకుని వారిని దేశ సరిహద్దులు దాటించింది బీజేపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mZhLB7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour