Wednesday, 10 November 2021

ట్రెండింగ్‌లో నిలిచిన కర్ణాటక ట్రాన్స్‌జెండర్ మంజమ్మ: అసలు విషయం అదే..!

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ట్రాన్స్‌జెండర్, జానపద నృత్య‌ కళాకారిణి మంజ‌మ్మ జోగాతి (Manjamma Jogati) ట్రెండింగ్‌లో నిలిచారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న తరువాత ఆమె పేరు మార్మోగిపోతోంది. క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌‌ ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. పద్మశ్రీ అవార్డును అందుకునే స‌మ‌యంలో మంజ‌మ్మ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు దిష్ఠి తీయడం చర్చనీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BYM67f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour